ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలు పై తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి ఆర్.కే.రోజా
చంద్రబాబు మ్యానిఫెస్టో ఎన్నికల ముందు ఓడమల్లన్న చందంగా తయారైంది.
శ్రీశక్తి పేరుతో స్త్రీ ను దగా చేశారు
16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులుకు మాత్రమే అమలు చేస్తున్నారు
14 నెలలు తర్వాత స్ట్రీశక్తి బస్సు ప్రారంభించారు
లోకల్ గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచితబస్సులకు అమలు చేశారు
రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి.. ఈరోజు ఆంక్షలు పెట్టడం పై మండిపాటు
చంద్రబాబు ప్రభుత్వం కోతలు ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది
తిరుమల,అన్నవరం,విజయవాడ,శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఉచిత దర్శనం లేదు
భగవంతుడు పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు..మహిళల్ని మోసం
పల్లెవెలుగు బస్సుల్లోనే పంపిస్తామని ఎన్నికలు ముందు మీరు చెప్పారు
మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు
సూపర్ సిక్స్ ..హిట్ కాదు..సూపర్ ప్లాప్
తిరుపతి నుంచి తిరుమల కు ఉచిత బస్సు ప్రయాణం లేదు,
శ్రీశైలం కు,విజయవాడ దుర్గమ్మ గుడికి,సింహాచలం ఉచిత ప్రయాణం లేదు
ఆడబిడ్డ నిధి.. 18 ఏళ్లు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు
ఆడబిడ్డ లేరు కాబట్టి చంద్రబాబు కు ఆడవాళ్లను గౌరవించడం తెలీదు
కానీ, పవన్ కళ్యాణ్ కు ఆడబిడ్డలు ఉన్నారు ఆయన ప్రశ్నించాలి
జగనన్న ఆడబిడ్డలకు చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారు.
చంద్రబాబు అధికారంలోకి రావడం కోసమే..అబద్దాలు చెప్పారు..
మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలో బాగుపడింది లేదు
మహిళల్ని మోసం చేసిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా పధకాలు ఇస్తామని చెప్పి మోసం చేశాడు
కూటమి ప్రభుత్వం ను తరిమికొట్టండి
గ్రామాల్లోకి వచ్చిన వారిని టిడిపి నాయకుల్ని చొక్కా పట్టుకుని ప్రశ్నించండి,
